జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల చిన్నారిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న బాలికను బలవంతంగా ఎత్తు కెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత బాలికను ఇంటి ముందు వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు.
The post చిన్నారిపై దుండగులు అత్యాచారం appeared first on Telugu Bullet.
(TEL BULLET)