X Close
X
+91-9866010944

ఐటి కంపెనీలో కలకలం రేపిన బాంబు


l_Phone-Call-1480043090_835x547-696x465

చెన్నైలోని ఒక ఐటి కంపెనీలో బాంబు ఉందంటూ చేసిన ఫోన్ కాల్ హల్చల్ చేసింది.అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫోన్ కాల్ వచ్చిన సమయంలో ఆ భవనం లో 100 మంది ఉద్యోగులు ఉన్నారని వారందరిని వెంటనే ఖాళీ చేయించి స్క్వాడ్ తనిఖీలు చేపట్టిందని తెలిపారు. అక్కడ ఎలాంటి బాంబు లభించక పోగా, పోలీసులు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో అని వెతికే పనిలో ఉన్నారు.

The post ఐటి కంపెనీలో కలకలం రేపిన బాంబు appeared first on Telugu Bullet.

(TEL BULLET)